మే 20 , 2015 . రవీంద్రభారతి కాన్ఫరెన్సు హాల్లో జరిగిన తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం నాడు , తొలి తెలుగు కార్టూనిస్టు తలిశెట్టి రామారావు స్మారక కార్టూన్ పోటిలో విశిష్ట బహుమతి , సిని నటులు, రచయిత శ్రీ ఎల్ . బి . శ్రీరాం గారి చేతుల మీదుగా స్వీకరిస్తున్న సందర్బం , పక్కన సిని నటులు , దర్శకులు, రచయిత, శ్రీ తనికెళ్ళ భరణి గారు కూడా ఉన్నారు .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి