కరోనాతో కలిసి బ్రతకాల్సిందే అని ప్రభుత్వాలు ప్రకటించాయి.
భౌతికదూరం పాటిస్తూ, తగిన జాగర్తలు తీసుకుంటూ
కరోనాతో సహజీవనం చేయాల్సిందే మరో మార్గం లేదు,మందు కనిపెట్టేవరకు తప్పదు అంటూ ఆర్టికవేతలు,డాక్టర్లు, సమాజిక వేత్తలు, నిపుణుల సలహా.
మనం జాగర్తలు పాటిస్తున్నామా?
కరోనాకి భయపడుతున్నామా? ఈజీగా తీసుకుంటున్నామా!
ఈజీగా తీసుకుంటున్నామనే చెప్పాలి ఎందుకంటే
లాక్డౌన్ ఉన్న సమయంలో వందల్లో ఉన్న కేసులు సడలింపులు ఇస్తున్నకొద్దీ పెరగసాగాయి ఎంతగా అంటే పదిహేను రోజుల్లో లక్ష పాజిటివ్ కేసులు నమోదయ్యే అంత.
కరోనాతో సహజీవనం చేయాలిసిందే అన్నమాటని మనం తూచా తప్పకుండా పాటిస్తున్నామన్నమాట.😂😂😂😂
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి