23, డిసెంబర్ 2014, మంగళవారం

పారిశ్రామికీకరణ



నగరం నాగరికునికి  కాలుష్యాన్ని  అలవాటు చేసింది,  మనిషిని  సహజత్వానికి, ప్రకృతికి దూరం  చేసింది, పారిశ్రామికీకరణ మత్తులో మనిషి మునిగిపోయాడు, ఇప్పుడు పరిశ్రమలనుండి వెలువడిందే స్వచ్చం , శ్రేష్టం, ఆరోగ్యకరంగా గుర్తింపబడుతోంది . 

కామెంట్‌లు లేవు: