సి . ప్రభాకర్ స్మారక గ్రంథాలయం కోరుట్ల వారు నిర్వహించిన , చేతి వ్రాత , చిత్రలేఖనం ఉచిత శిక్షణ శిభిరం నిన్నటి తో ముగిసింది, యాబై మంది పిల్లలకి శిక్షణను ఇవ్వడం జరిగింది . ముగింపు రోజున నాకు చిన్న అభినందన . శిక్షకులలో సర్వశ్రీ శంకర్ శ్రిగద్దె , చిన్నన్న, అశోక్ బొగ , మరియు చిత్రలేఖన నిపుణులు, చేతివ్రాత నిపుణులు కూడా మరికొందరు ఉన్నారు .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి